ప్ర‌పంచ మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వెలుగు చూసిన‌ప్ప‌టి నుంచి అది సృష్టిస్తోన్న విళ‌యానికి ఇంకా బ్రేకులు లేవు. టీకాలు ఇప్ప‌ట‌కీ చాలా మందికి వెళ్ల‌డం లేదు. దీంతో క‌రోనా కొత్త‌గా రూపాంత‌రం చెంద‌డంతో పాటు మాన‌వాళిని క‌బ‌లించ‌డం ఆప‌లేదు. గురువారం నాటికి 25 లక్షల పైచిలుకు మరణాలు సంభవించాయని ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ లెక్కగట్టింది. ఇప్పటివరకు 11,26,18,488 మంది ఈ మహమ్మారి కాటుకు గుర‌వ్వ‌గా.. 25,00,172 మంది మృత్యు ఒడికి చేరుకున్నారని తన నివేదికలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: