ఒక్క వార్డులోనే కొత్తగా 231 మందిని నమోదు చేసారు. మిగిలిన వార్ధుల్లో కూడా భారీగా కొత్త ఓటర్లను నమోదు చేసిన అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఇవర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ను కలిసి టీడీపీ నాయకులు వివరణ అడిగారు. కమిషనర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేసారు. ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.
ఒక్క వార్డులోనే కొత్తగా 231 మందిని నమోదు చేసారు. మిగిలిన వార్ధుల్లో కూడా భారీగా కొత్త ఓటర్లను నమోదు చేసిన అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఇవర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ ను కలిసి టీడీపీ నాయకులు వివరణ అడిగారు. కమిషనర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేసారు. ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు.