తాము చేసిన సూచనలను సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించడానికి నీతి అయోగ్ అంగీకరించలేదు. దీనితో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే కేంద్రం ఇలా మొండిపట్టుతో ముందుకు వెళ్లడంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. ఇక కేంద్రం వైఖరి దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది.
తాము చేసిన సూచనలను సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించడానికి నీతి అయోగ్ అంగీకరించలేదు. దీనితో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సరే కేంద్రం ఇలా మొండిపట్టుతో ముందుకు వెళ్లడంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. ఇక కేంద్రం వైఖరి దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది.