దుబ్బాకలో తమకు బీజేపీ ప్రత్యర్థిగా ఉంటే.. సాగర్లో తాము కాంగ్రెస్ను ఢీకొట్టి గెలుస్తున్నామని చెప్పారట. ఈ ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 35 నుంచి 36 శాతం ఓట్లు రానున్నాయని.. బీజేపీ అభ్యర్థికి 7-8 శాతం ఓట్లు మాత్రమే రానున్నట్లుగా ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
దుబ్బాకలో తమకు బీజేపీ ప్రత్యర్థిగా ఉంటే.. సాగర్లో తాము కాంగ్రెస్ను ఢీకొట్టి గెలుస్తున్నామని చెప్పారట. ఈ ఎన్నికల్లో 48 శాతం ఓట్లతో టీఆర్ఎస్ గెలవబోతుందని కూడా కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 35 నుంచి 36 శాతం ఓట్లు రానున్నాయని.. బీజేపీ అభ్యర్థికి 7-8 శాతం ఓట్లు మాత్రమే రానున్నట్లుగా ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.