మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కోసం జనసేన సమన్వయ కమిటీలను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసారు.  ఒక్కో నగరానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్...   అభ్యర్ధులకు కావలసిన సలహా, సూచనలను ఇవ్వాలని సూచించారు.

విశాఖపట్నం :
1.    శ్రీ ఎ.వి.రత్నం
2.    శ్రీమతి పాలవలస యశస్విని
3.    శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
4.    డాక్టర్ బొడ్డేపల్లి రఘు
5.    శ్రీ పరుచూరి భాస్కరరావు

విజయవాడ :
1.    శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్
2.    శ్రీ అక్కల గాంధీ
3.    శ్రీ బూరగడ్డ శ్రీకాంత్
4.    శ్రీ అమ్మిశెట్టి వాసు
5.    శ్రీమతి వరుదు రమాదేవి

గుంటూరు :
1.    శ్రీ సి.హెచ్. మనుక్రాంత్ రెడ్డి
2.    శ్రీ కల్యాణం శివశ్రీనివాస్ (కె.కె.)
3.    శ్రీమతి పాకనాటి రమాదేవి

మరింత సమాచారం తెలుసుకోండి: