తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని టీడీపీ పార్టీ కార్యాలయానికి,తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసారు. కార్యక్రమానికి అనుమతి కోరుతూ నిన్ననే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరకరిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆయన విమానాశ్రయంలో కింద కూర్చుని నిరసన తెలుపుతున్నారు.
తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు అనుమతిలేదని టీడీపీ పార్టీ కార్యాలయానికి,తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు, నరసింహ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసారు. కార్యక్రమానికి అనుమతి కోరుతూ నిన్ననే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరకరిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆయన విమానాశ్రయంలో కింద కూర్చుని నిరసన తెలుపుతున్నారు.