ఆయన కరోనాతో మృతి చెందడంతో ఆయన వదిన సుధారాణి పార్టీ అభ్యర్థి అనుకున్నారు. ఇప్పుడు జానారెడ్డి అనే వ్యక్తికి ఎమ్మెల్యే విష్ణు బీ ఫామ్ ఇస్తున్నారు. దీనిపై సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. తాము పార్టీకి విధేయులుం అని.. తమకే కార్పొరేటర్ సీటు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. జానారెడ్డి 2014లో వైసీపీ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు.
ఆయన కరోనాతో మృతి చెందడంతో ఆయన వదిన సుధారాణి పార్టీ అభ్యర్థి అనుకున్నారు. ఇప్పుడు జానారెడ్డి అనే వ్యక్తికి ఎమ్మెల్యే విష్ణు బీ ఫామ్ ఇస్తున్నారు. దీనిపై సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. తాము పార్టీకి విధేయులుం అని.. తమకే కార్పొరేటర్ సీటు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. జానారెడ్డి 2014లో వైసీపీ కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయారు.