రాష్ట్ర వ్యాప్తంగా మరో 725 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో పలు కారణాలతో నామినేషన్లు వేయని పంచాయతీల వివరాలను ఎన్నికల సంఘానికి కలెక్టర్లు పంపించారు. వీటికి మరోసారి ఎన్నికల కోసం ప్రకటన విడుదల చేసారు. సర్పంచి , వార్డు స్థానాల కోసం ఈనెల 4 నుంచి 6 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఈనెల నామినేషన్ల 7 న పరిశీలన , 10 న ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటిస్తారు. ఈనె 15న పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కింపు, విజేతలను ప్రకటన ఉంటుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మరో 725 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో పలు కారణాలతో నామినేషన్లు వేయని పంచాయతీల వివరాలను ఎన్నికల సంఘానికి కలెక్టర్లు పంపించారు. వీటికి మరోసారి ఎన్నికల కోసం ప్రకటన విడుదల చేసారు. సర్పంచి , వార్డు స్థానాల కోసం ఈనెల 4 నుంచి 6 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఈనెల నామినేషన్ల 7 న పరిశీలన , 10 న ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటిస్తారు. ఈనె 15న పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కింపు, విజేతలను ప్రకటన ఉంటుంది.