ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలకు వెళ్ళాలని, పలుమార్లు సమావేశాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఇలా చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా సరే ఏకగ్రీవాలు జరగడంతో అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో పంచాయితీల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించలేదు. ఇక ఇప్పుడు ఇలా ఎకగ్రీవాలు జరగడంతో నియోజకవర్గ స్థాయి నేతలపై రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.
ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలకు వెళ్ళాలని, పలుమార్లు సమావేశాలు నిర్వహించిన పార్టీ నాయకులు ఇలా చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్ని సార్లు చెప్పినా సరే ఏకగ్రీవాలు జరగడంతో అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో పంచాయితీల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించలేదు. ఇక ఇప్పుడు ఇలా ఎకగ్రీవాలు జరగడంతో నియోజకవర్గ స్థాయి నేతలపై రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.