20 ఏళ్ల నుండి ఇది అమ్ముతామని ప్రతిపాదన ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చాకే, కదలిక వచ్చింది అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో నేడు బంద్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.
20 ఏళ్ల నుండి ఇది అమ్ముతామని ప్రతిపాదన ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చాకే, కదలిక వచ్చింది అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో నేడు బంద్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.