విశాఖలో వైసీపీ నేతలు బంద్ లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ వంటి వారు బంద్ లో పాల్గొన్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా పలువురు మంత్రులు బంద్ లో పాల్గొన్నారు. స్కూల్స్, బ్యాంక్లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా హాల్స్ స్వచ్చందంగా మూసివేసారు. వామపక్షాలు కూడా బంద్ లో పాల్గొన్నాయి.
విశాఖలో వైసీపీ నేతలు బంద్ లో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ వంటి వారు బంద్ లో పాల్గొన్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా పలువురు మంత్రులు బంద్ లో పాల్గొన్నారు. స్కూల్స్, బ్యాంక్లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా హాల్స్ స్వచ్చందంగా మూసివేసారు. వామపక్షాలు కూడా బంద్ లో పాల్గొన్నాయి.