విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉండవచ్చు అని సమాచారం. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలతో చర్చలు జరిపారని రాజ్యసభ ఎంపీ మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కేశినేని నానీ రాజీనామాలను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉండవచ్చు అని సమాచారం. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలతో చర్చలు జరిపారని రాజ్యసభ ఎంపీ మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, కేశినేని నానీ రాజీనామాలను సమర్పించే అవకాశం ఉందని తెలుస్తుంది.