తెలంగాణ లో మినీ పురపోరుకు నోటిఫికేషన్ వెలువడింది. రెండు కార్పొరేషన్లు, అయిదు మున్సిపాలిటిల్లో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, నగరపాలికాలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చెర్ల, కొత్తూరు, నకిరేకల్ వంటి ప్రాంతాలలో పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లు ధరఖాస్తు చేస్తుకోవచ్చు. 19న అభ్యర్థుల నామపత్రాల పరిశీలన, 22 వరకు నామినేషనల్ ఉప సంహరణకు అవకాశం కల్పించారు. ఇక ఈ నెల 30న పోలింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: