ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ - పాక్ జట్ల మధ్య ద్వైపాకిక్ష సీరిస్లు జరగడం లేదు. ఇక వరల్డ్ టీ20 కోసం బీసీసీఐ ఇప్పటికే తొమ్మిది వేదికలను సిద్ధం చేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ తదితర మైదానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ - పాక్ జట్ల మధ్య ద్వైపాకిక్ష సీరిస్లు జరగడం లేదు. ఇక వరల్డ్ టీ20 కోసం బీసీసీఐ ఇప్పటికే తొమ్మిది వేదికలను సిద్ధం చేసింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ తదితర మైదానాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.