క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా వేగంగా జ‌రుగుతోంది. అయితే, దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్లడించారు. CoWin యాప్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: