ప్రతి భారతీయుడికి వయస్సు, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సిన్ అవసరమని మమతా గుర్తు చేసారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ధరను నిర్ణయించాలని డిమాండ్ చేసారు. కరోనా కారణంగా రాష్ట్రాలపై ఇప్పటికే ఆర్థిక భారం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రాలను మరింత ఆర్థిక సంక్షోభానికి నెట్టే బదులు.. కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు టీకాలు ఇవ్వాలని విజయన్ డిమాండ్ చేసారు.
ప్రతి భారతీయుడికి వయస్సు, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉచిత వ్యాక్సిన్ అవసరమని మమతా గుర్తు చేసారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ధరను నిర్ణయించాలని డిమాండ్ చేసారు. కరోనా కారణంగా రాష్ట్రాలపై ఇప్పటికే ఆర్థిక భారం ఉందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రాలను మరింత ఆర్థిక సంక్షోభానికి నెట్టే బదులు.. కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు టీకాలు ఇవ్వాలని విజయన్ డిమాండ్ చేసారు.