ఇక ప్రస్తుత కరోనా పరిస్ధితుల పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని కరోనా వ్యాక్సిన్లాగే రెమిడెసివిర్ కూడా తమ అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని" ఈటల కోరారు.
ఇక ప్రస్తుత కరోనా పరిస్ధితుల పై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని కరోనా వ్యాక్సిన్లాగే రెమిడెసివిర్ కూడా తమ అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని" ఈటల కోరారు.