గుంటూరులో కరోనా కేసుల ఉధృతితో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తం అయ్యింది. గుంటూరులో 15 రోజుల పాటు లాక్డౌన్ వంటి కఠినమైన ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. ఈ విషయాన్ని మేయర్ కావటి మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఈనెల 22 నుంచి ఉదయం 9గంటలనుంచి సాయంత్రం 6గంటల వరకూ మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: