అక్కడే ఉన్న కొందరు కామాంధులు ఆ బాలికపై కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టారు. జిల్లాలోని బనగానపల్లె మండలం యాగంటిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతురాలు తెలంగాణలోని నారాయణపేట జిల్లా మర్రికెల్ల మండలానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. ఇక ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్కడే ఉన్న కొందరు కామాంధులు ఆ బాలికపై కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టారు. జిల్లాలోని బనగానపల్లె మండలం యాగంటిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతురాలు తెలంగాణలోని నారాయణపేట జిల్లా మర్రికెల్ల మండలానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. ఇక ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.