ఒక వైపు రోజురోజుకి కరోనా రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ మరోవైపు కరోనా నివారణకు వాక్సిన్ వేసుకోవడానికి ప్రజలకు ఎన్నో అపోహలతో కూడిన భయం ఉంది. అందుకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే తాజాగా వాక్సిన్ వేసుకున్న యువతకు బీర్ ఫ్రీ గా ఇవ్వాలని, తద్వారా వాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇది మన ఇండియాలోనో లేదా మన రాష్ట్రంలోనో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది అగ్ర రాజ్యం అమెరికాలోని యువతను ఆకట్టుకోవడానికి అక్కడ ప్రభుత్వం ఇస్తున్న పథకం.

మరింత సమాచారం తెలుసుకోండి: