దర్శకుడు మరియు నటుడు అయినా భాగ్యరాజ్ దంపతులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఈ సమాచారాన్ని భాగ్యరాజు కుమారుడు శాంతను సమాచారం ఇచ్చారు. " మా తండ్రి భాగ్యరాజ్‌ కి అలాగే మా అమ్మ గారు పూర్ణిమకు ఈ రోజే కరోనా అని తేలింది. డాక్టర్ల సలహా మేరకు మేము మా కుటుంబ సభ్యులు అలాగే మా సిబ్బంది అంత కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాం. గత కొన్ని రోజులుగా మాతో పలువిధాలుగా టచ్ లో ఉన్న వాళ్లంతా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం" అంటూ శాంతను సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: