భారత్ లో కరోనా మరణ మృదంగం ఆగడం లేదు. గత కొన్ని రోజులుగా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయ్ . ఇక పదిహేను రోజులుగా మన దేశం రోజుకి మూడు వేలకు పైగా పౌరులని కరోనా కారణం గా కోల్పోతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు వేలకు చేరింది. దీంతో అమెరికా మరియు బ్రెజిల్ తర్వాత ఒకే రోజు నాలుగు వేల మరణాలు నమోదైన దేశం గా మూడో స్థానం లో నిలిచింది. దేశంలో ప్రతి రోజు లక్షల్లో కేసులు నమోదవుతుండగా, గత నాలుగు రోజులుగా నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: