తమిళనాడులో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మరింత సమాచారం తెలుసుకోండి: