గ్యాంగ్ స్టార్ చోట రాజన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనాతో ఇతను చనిపోయినట్లు మీడియా కథనాలు కూడా వెలువడిన నేపథ్యంలో రాజన్ చనిపోలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ గ్యాంగ్ స్టర్ కరోనా నుండి కోలుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో మళ్ళీ అతనిని డిల్లీలోని తిహార్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక చోట రాజన్ బ్లాక్ టికెట్లు మొదలు కొని ఎన్నో అక్రమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదిగాడు. బడా రాజన్, దావూద్ ఇబ్రహీం వంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తో కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ఇక విదేశాలకు పారిపోయి తలదాచుకున్న ఛోటా రాజన్ 2015 ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ చెయ్యబడ్డాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: