కరోనా రాజకీయం ఏపీలో యమజోరుగా సాగుతుంది. కొవిడ్‌–19 వ్యాధి కాస్త వైసీపీ, టీడీపీ పార్టీ ల మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. ఈ వ్యవహారంలో చంద్రబాబు పై ఇప్పటికే కర్నూలు, గుంటూరు లో కేసులు నమోదు కాగా, తాజాగా మంత్రి సీదిరి అప్పలనాయుడుపై కర్నూలు జిల్లాలోనే కేసు నమోదు చేశారు. ఎన్‌440కే వేరియంట్‌పై వైసీపీ మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. ఇక కొడాలి నాని కి సైతం చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు షాక్ ఇచ్చారు. బాబు పై కోడలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి: