తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. కరోనా కారణంగా భక్తులు ఎవ్వరు కూడా దైవ దర్శనం కోసం తిరుమలకు రాకపోవడం గమనార్హం. మంగళవారం రోజు తిరుమల దేవస్థానంలో కేవలం 2500 మంది మాత్రమే స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 11 లక్షలు వచ్చినట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఇక 925 మంది దేవుడికి తమ తలనీలాలను సపర్పించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: