తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో పోరాడి చనిపోయిన 43 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రభుత్వ ఆసుప్రతుల వైద్యుల కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఫ్రంట్‌లైన్ సిబ్బంది అయిన వైద్యులకు రూ. 30వేలు, నర్సులకు రూ. 20వేలు, ఇతర కార్మికులకు రూ. 15 వేలు ఇన్స్‌సెంటివ్ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: