తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గల బ్యాంకుల పని వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. బ్యాంకులో 50 శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈనెల 20వ తేదీ వరకూ ఇది అమలులో ఉండనుంది. అదే విధంగా 50శాతం సిబ్బందితో మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: