కరోనా కష్ట కాలంలో వైస్ జగన్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పారు. ఖరీఫ్ సాగు కోసం ముందుగా మాట ఇచ్చిన ప్రకారం రైతుల ఖాతాల్లోకి నేరుగా వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా మొదటి విడతగా 7,500 రూపాయలను మే నెలలో చెల్లించబోతున్నారు. ఇక రెండవ విడతగా రబీ అవసరాల కోసం 4,000 ఆ తర్వాత మూడో విడతగా మరొక 2,000 ఖాతాల్లోకి జమ చేయనున్నారు. కరోనా ఉగ్ర రూపం దాల్చిన ఈ సమయంలో వైస్ జగన్ మాట నిలబెట్టుకోవడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం అంటున్నారు పలువురు.

మరింత సమాచారం తెలుసుకోండి: