కరోనా మహమ్మారి దేశంలో పంజా విసురుతూనే ఉంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. రాజకీయనేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీలు, మంత్రులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్‌లో ప్రముఖులు చాలామంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ డి వైచంద్రచూడ్‌ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కొన్ని రోజుల పాటు స‌మావేశం కాక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: