భారత్ లో కరోనా మృయఘోష ఆగడం లేదు. గత 24 గంటల్లో సైతం భారీగా కేసులు నమోదవ్వగా, మరణాల సంఖ్య కూడా నాలుగు వేలు దాటింది. ఇండియన్ హెల్త్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 366,161 కొత్త కేసులు నమోదు కాగా, 3,754 మరణాలు సంభవించాయి. ఇక మహారాష్ట్రలో రెండవ దశలో సైతం తీవ్రమైన పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య సైతం భారీగా ఉంది. గడిచిన 24 గంటల్లో ఒక్క మహారాష్ట్రలోని నలభై వేలకు పైగా కేసులు నమోదవ్వగా, 800 పైగా మృతి చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: