భారత దేశంలోనే అత్యంత పవిత్రమైన మరియు ప్రముఖమైన దేవాలయాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. ఏడాది పొడవునా ఎక్కువ రోజులు మంచుతో కప్పబడి ఉండే ఈ ఆలయాన్ని నేటి ఉదయం మల్లి తెరుచుకున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం పరిస్థితి సదారాంమాగానే ఉండటం తో గుడిని పూజారులు, స్వామీజీలు మరికొంత మంది ఆలయ సిబ్బంది కలిసి ఆలయాన్ని తెరిచే కార్యక్రమం చేపట్టారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: