చిత్ర పరిశ్రమలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ లో ఇద్దరు కమెడియన్లు మృత్యువాత పడ్డారు. గత రెండు నెలలుగా కరోనా వల్ల చాల మంది సెలెబ్రిటీలు కన్ను మూసారు. వరుత్తపడాద వాలిబర్‌ సంఘం, రజనీ మురుగన్, ఆంటీ వంటి సినిమాలతో పాపులర్ అయిన నటుడు పొన్‌రాజ్‌ కరోనా తో కన్నుమూశారు. ఈయన దర్శకుడు పొన్‌రామ్‌ కి అసిస్టెంట్ గా పని చేసారు. ఇక పొన్‌రామ్‌ సైతం శనివారం రోజు గుండె పోటుతో మరణించారు. మరోనా కమెడియన్ అయ్యప్పన్ గోపి సైతం మొన్నీమధ్యనే కన్ను మూసారు. సూర్య నటించిన ఆరు చిత్రం తో గుర్తింపు పొందిన ఈ కమెడియన్ ఆ తర్వాత వరసగా అనేక సినిమాల్లో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: