కరోనా మహమ్మారి బారిన పడిన వారిలో లక్షణాలు మారుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల కొంత మందిలో నోరు ఎండిపోవడం, నాలుక దురదగా అనిపించడం, నాలుకపై గాయాలు కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. దీన్నే ఇప్పుడు ‘కొవిడ్‌ టంగ్‌’గా పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కనిపించిన వారిలో నీరసం, విపరీతమైన అలసట కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు లక్షణాలు కనిపించేవారు వెంటనే అప్రమత్తం కావడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: