బంగారం ధరలు కొద్దిరోజులుగా  తగ్గుముఖం పట్టాయి. దాంతో బంగారాన్ని కొనే వారి సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. మళ్ళీ ఇలా రేట్లు తగ్గుతాయో లేదోనని పసిడి ప్రియులు ఎగబడి కొనడం మొదలు పెట్టారు. కానీ తాజాగా మళ్ళీ బంగారం ధరలు పెరిగిపోయాయి. పెరిగిన ధరల ప్రకారం గా హైదరాబాద్ లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

22 క్యారెట్లు..10 గ్రాముల ధర రూ.300 పెరిగింది. దాంతో 46,100 కు చేరుకుంది. అంతే కాకుండా 24 క్యారెట్లు..10 గ్రాముల ధర 330 పెరిగింది. దాంతో బంగారం ధర రూ. 50,300 చేరుకుంది. బంగారం తో పాటు నేడు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1200 పెరిగింది. దాంతో కిలో వెండి ధర రూ. 77,300 లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: