రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని...ధాన్యం తడిచి మొలకలు వచ్చిన పట్టించుకునే నాథుడేలేడని ఆరోపించారు.ఇవన్నీ పట్టించుకోకుండా తనని ఎలా చక్రబంధం చేయాలో అని పోలీసు అధికారులు వాడుకుంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.తనకు నిర్భంధాలు కొత్తకాదని...నియంత నుండి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజేండానని ఈటల రాజేందర్ తెలిపారు.తెలంగాణలో మేధావులంతా తన మద్దతు తెలపాలని...తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని...ధాన్యం తడిచి మొలకలు వచ్చిన పట్టించుకునే నాథుడేలేడని ఆరోపించారు.ఇవన్నీ పట్టించుకోకుండా తనని ఎలా చక్రబంధం చేయాలో అని పోలీసు అధికారులు వాడుకుంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.తనకు నిర్భంధాలు కొత్తకాదని...నియంత నుండి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజేండానని ఈటల రాజేందర్ తెలిపారు.తెలంగాణలో మేధావులంతా తన మద్దతు తెలపాలని...తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలని కోరారు.