కేరళ లో మరోసారి భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. 2020 లో తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో 30 కేజీల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. ఎన్ ఐ ఏ రంగంలోకి దిగి ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. కాగా తాజాగా కేరళలో మరోసారి భారీ ఎత్తున బంగారం పట్టుబడింది.

కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్ట్ లో 1కేజీ 900 వందల గ్రాముల బంగారం ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుండి ఇండియా కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఈ బంగారం పట్టుబడింది. ఇక కేరళలో మరోసారి ఈ రేంజ్ లో బంగారం పట్టుబడటం తో అక్కడ బంగారం స్మగ్లింగ్ అంత ఈజీనా అనే అనుమానాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: