ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయాంలో బాంబు ఉన్నట్లు పోలీసులకు
ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది.ఉదయం 7.45 నిమిషాలకు ఓ అంగంతకుడిని నుంచి పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.ఫోన్ చేసిన వ్యక్తి
ఆకాష్ దీప్గా పోలీసులు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.అయితే ఆకాష్ దీప్ విమానంలోపలే అతని
తండ్రితో కూర్చుని ఈ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఆకాష్ దీప్ మానస్తితి సరిగా లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అయితే బాంబుతో ఒక్కసారిగా ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులు ఒక్కపారి ఉలిక్కిపడ్డారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి పేక్ కాల్గా నిర్థారించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.