అనంతపురంలో పోలీసులు రెచ్చిపోయారు.త‌మ డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాలాని మున్సిప‌ల్ మ‌హిళా కార్మికులు ఆందోళ‌న చేస్తున్నారు.అయితే ఆందోళ‌న చేస్తున్న మ‌హిళ కార్మికుల ప‌ట్ల పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌టం వివాదమైంది. నిర‌స‌న చేప‌ట్టిన త‌మ‌ని పోలీసులు ఈడ్చుకేళ్లి జుట్టుప‌ట్టుకుని కొట్టారంటూ మ‌హిళ‌లు ఆరోపిస్తున్నారు. ఫోర్త్ టౌన్ సీఐ క‌త్తి శ్రీనివాసులు త‌మ‌ని అన్యాయంగా కొట్టార‌ని పోలీస్ స్టేష‌న్‌ని మ‌హిళా కార్మికులు ముట్ట‌డించారు.ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మున్సిప‌ల్ కార్మికులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర్వ‌గా...చికిత్స కోసం అనంత‌పురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: