మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి. సిబిఐ అధికారులు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న పలువురిని విచారిస్తున్నారు. నిన్న పులివెందుల కు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్, సునీల్ కుమార్ యాదవ్ ల తండ్రి కృష్ణయ్య విచారించారు.

అంతేకాకుండా వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి మరియు వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన వ్యక్తితో పాటు పలువురిని విచారించారు. అయితే తాజాగా వివేకా కుమార్తె సునీత తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలంటూ ఎస్పీ అన్నురాజన్ ను ఆశ్రయించింది. పులివెందులలో ఉన్న తమ నివాసం వద్ద కూడా భద్రత కల్పించాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: