మన దేశం నుండి హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న వారికి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం చేసుకున్న అప్లికేషన్స్ అన్నింటినీ రద్దు చేసింది. దానికి కారణం కరోనా విజృంభణ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం హజ్ యాత్ర పై కండిషన్లు పెట్టింది.

కేవలం సౌదీ అరేబియాకు  చెందిన 1442 మందిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. విదేశాల నుండి వచ్చే వారిని ఈ ఏడాది రావద్దని ప్రకటించింది. దాంతో ఇండియా నుండి హజ్ యాత్రకు వెళ్ళాలని  పెట్టుకున్న వారి అప్లికేషన్లు అన్నింటినీ రద్దు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: