నేపాల్‌లో ఉన్న సింధుపాల్‌చోక్‌లో అనూహ్యంగా వరదలు రావడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, జన నష్టం జరిగింది. ఈ ఊహించని వరదల కారణంగా కనీసం 7 మంది చనిపోయారని అలాగే వందల మంచి వరదలలో కొట్టుకు పోయారు.

ఇక వరదల కారణంగా మేలంచి పట్టణం పూర్తిగా బురద, అలాగే మందపాటి నీటి పొరలో మునిగిపోయింది. అధికారుల సమాచారం ప్రకారం, పట్టణంలో సుమారు 200కి పైగా ఇళ్ళు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: