కాషాయ కండువా కప్పుకున్న తర్వాత మొదటి సారిగా హుాజురాబాద్ కు ఈటల రానున్నారు. ఇక ముందుగా నాగారం హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈటల ప్రచారం ప్రాంభించనున్నట్టు సమాచారం. 


ఈ ఉదయం 10గంటలకు హుజురాబాద్ చేరుకోనున్న మాజీమంత్రి ఈటల నాలుగు రోజులపాటు నియోజకవర్గంలోనే పర్యటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక నాగారం, నగురం గ్రామాల్లో గడప గడపకు ఈటల రాజేందర్ వెళ్ళనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే హుజురాబాద్ పై గురిపెట్టిన అధికార టీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను అక్కడే మోహరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: