ఇప్పుడు సర్వర్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. 2 రోజులుగా సర్వర్ పనిచేయక దుకాణాల వద్ద జనం క్యూ లైన్లలో నిలబడి బియ్యమో రామచంద్రా అంటున్నారు. గంటల తరబడి నిరీక్షణ తో ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. లోపం ఏంటో అర్ధం కాక అధికారులు, డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.
ఇప్పుడు సర్వర్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి రేషన్ డీలర్ ద్వారా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. 2 రోజులుగా సర్వర్ పనిచేయక దుకాణాల వద్ద జనం క్యూ లైన్లలో నిలబడి బియ్యమో రామచంద్రా అంటున్నారు. గంటల తరబడి నిరీక్షణ తో ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. లోపం ఏంటో అర్ధం కాక అధికారులు, డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.