రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుండి ధరలు అమలు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. మొదటి రోజు నుండి ఇబ్బందులు లేకుండ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సబ్ రిజిస్ట్రార్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశించింది. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాబ్ బుక్ చేసుకొన్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులను స్టాంపులు , రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో కి అధికార యంత్రాంగం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీలను ఆరు నుండి 7.5 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుండి ధరలు అమలు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. మొదటి రోజు నుండి ఇబ్బందులు లేకుండ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సబ్ రిజిస్ట్రార్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశించింది. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాబ్ బుక్ చేసుకొన్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులను స్టాంపులు , రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో కి అధికార యంత్రాంగం తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీలను ఆరు నుండి 7.5 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.