ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ సమీపంలోని పార్లమెంట్ స్ట్రీట్ రోడ్డులో ధర్నాకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూలై 22 నుండి ఆగష్టు 9 వరకు శాంతియుత పద్ధతులలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ధర్నా చేయడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అంతే కాకుండా రైతుల నుండి రాతపూర్వక హామీ కూడా తీసుకున్నారు. రైతులు ధర్నా చేస్తున్న నేపధ్యంలో భారీ నిఘా పెట్టారు.
ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ సమీపంలోని పార్లమెంట్ స్ట్రీట్ రోడ్డులో ధర్నాకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూలై 22 నుండి ఆగష్టు 9 వరకు శాంతియుత పద్ధతులలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ధర్నా చేయడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అంతే కాకుండా రైతుల నుండి రాతపూర్వక హామీ కూడా తీసుకున్నారు. రైతులు ధర్నా చేస్తున్న నేపధ్యంలో భారీ నిఘా పెట్టారు.