సాయంత్రం నోటీసు ఇచ్చిన వెంటనే కూలుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో సొమ్మసిల్లి పడిపోయిన శివ శ్రీ తల్లి రాజ్యలక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ ను ఆమె కలిసిన తర్వాత పోలీసులు ఆమెను టార్గెట్ చేయడం వివాదాస్పదం అయింది. రాత్రి అక్కడి ఇళ్ళను దాదాపుగా అధికారులు కూల్చేశారు.
సాయంత్రం నోటీసు ఇచ్చిన వెంటనే కూలుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో సొమ్మసిల్లి పడిపోయిన శివ శ్రీ తల్లి రాజ్యలక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ అంశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. పవన్ ను ఆమె కలిసిన తర్వాత పోలీసులు ఆమెను టార్గెట్ చేయడం వివాదాస్పదం అయింది. రాత్రి అక్కడి ఇళ్ళను దాదాపుగా అధికారులు కూల్చేశారు.