ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది సెకండ్ డోస్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఒక్కో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కేవలం 50 మందికి మాత్రమే టీకా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండో డోస్ కోసం రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న ప్రజలు తమకు ఎప్పుడు వ్యాక్సిన్ అందుతుందా అనే విషయం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది సెకండ్ డోస్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఒక్కో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కేవలం 50 మందికి మాత్రమే టీకా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండో డోస్ కోసం రోజుల తరబడి వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న ప్రజలు తమకు ఎప్పుడు వ్యాక్సిన్ అందుతుందా అనే విషయం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు.