ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. నేడు సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన తర్వాత సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కిషన్ రెడ్డి కొంతమంది బిజెపి సీనియర్ నేతలతో దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. నేడు సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన తర్వాత సామాజిక వర్గాల లెక్కల ఆధారంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కిషన్ రెడ్డి కొంతమంది బిజెపి సీనియర్ నేతలతో దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారని సమాచారం.