ఇక ఇదిలా ఉంటే జమ్మికుంట మండలంలో ఈటెల రాజేందర్ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. హుజురాబాద్ లో ఐదుగురు మంత్రులు పని చేస్తున్నారు అని ఈటెల ఫైర్ అయ్యారు. 12 మంది ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లుగా తిరుగుతున్నారు అన్నారు ఆయన. వాళ్లకు హుజురాబాద్ కి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పించగలుగుతారా అని నిలదీశారు. మూడేళ్ళుగా రుణమాఫీ ఊసే లేదన్నారు.
ఇక ఇదిలా ఉంటే జమ్మికుంట మండలంలో ఈటెల రాజేందర్ పాదయాత్ర ప్రస్తుతం కొనసాగుతుంది. హుజురాబాద్ లో ఐదుగురు మంత్రులు పని చేస్తున్నారు అని ఈటెల ఫైర్ అయ్యారు. 12 మంది ఎమ్మెల్యేలు ఇంచార్జ్ లుగా తిరుగుతున్నారు అన్నారు ఆయన. వాళ్లకు హుజురాబాద్ కి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇప్పించగలుగుతారా అని నిలదీశారు. మూడేళ్ళుగా రుణమాఫీ ఊసే లేదన్నారు.